మహిళలకు కంపెనీ బోర్డుల్లో తగినంత ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతో కంపెనీల చట్టం అనేక నిబంధనలు పెట్టింది. ఇవి ఎంతవరకు అమలు అవుతున్నాయో ఓ నివేదిక వెల్లడించింది. దీంతోపాటు మన దేశంలోని కొన్ని కంపెనీల యాజమాన్�
సిగ్నిటీ టెక్నాలజీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికి రూ. 424.97 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.49.24 కోట్ల నికర లాభాన్ని గడించింది.