రాజన్నసిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే ఆదేశాల మేరకు శుక్రవారం వేములవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి, కమ్మరి పేట తండాల
పౌరుల రక్షణ, భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని మందమర్రి (Mandamarri) సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి అన్నారు.