దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. గతేడాది మార్చి రికార్డు స్థాయి పతనం నుంచి నిఫ్టీ దాదాపు 120 శాతం పెరిగింది. దీంతో అన్నిరకాల స్టాక్స్, వాటిలో మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లు మును�
క్రైం న్యూస్ | రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.