నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి నగరంలో తిరుగుతూ కాలం వేసిన ఇంటికి కన్నం వేసి, దోచుకున�
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన గ్రేటర్ వరంగల్ మునిపల్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం