జిల్లాలో శుక్రవారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం హనుమకొండ కలెక్
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా, వివిధ శాఖ
నగరంలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజూ గ్రేటర్ పరిధిలో సుమారు 420 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పతి అవుతోంది.