రాష్ట్ర వ్యాప్తంగా 74 మున్సిపల్ కమిషనర్లను సర్కారు బదిలీ చేసింది. అందులో భాగంగా ఎనిమిది మందిని బల్దియాకు కేటాయించారు. వీరిలో అధికారులు ఎ. శైలజ, ఎ. సుజాత, సీహెచ్ నాగేశ్వర రావు, డి. సుభాశ్రావు, జి. వేణుగోపాల�
వయోవృద్ధుల సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు మరో పెను సామాజిక విప్లవానికి నాంది పలికింది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్