బెంగళూరు రేవ్పార్టీలో 101 మందిని గుర్తించినట్లు బెంగళూరు నగర కమిషనర్ దయానంద వెల్లడించారు. మంగళవారం ఆయన బెంగళూరులో మాట్లాడు తూ.. ఈ నెల 19న జరిగిన రేవ్పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసినట్లు తె�
Cyber Fraud | బెంగళూరులో భారీ సైబర్ దోపిడి బయటపడింది. ఓ పెట్టుబడి పథకంపై లాభాల్ని ఆశచూపిన సైబర్ నేరస్థులు దేశవ్యాప్తంగా వేలాది మందికి చెందిన రూ.854 కోట్లను దోచుకున్నారు.