ఎకరం భూమిలో చామదుంప పంట సాగుకు రూ.30వేల వరకు ఖర్చు అవుతుందని సజ్జాపూర్ రైతులు చెబుతున్నారు. చేను దున్నకం, కూలీల ఖర్చులు, డ్రిప్పు పరికరాలు, విత్తనం కొనుగోలు, మార్కెట్కు తరలింపు, తదితర ఖర్చులను రైతులు భరిస
Vikarabad | చేమ దుంప, మొరంగడ్డలపై ఎస్సీ మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని వికారాబాద్ నియోజకవర్గ ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ అధికారి వైజయంతి కళ్యాణ్ తెలిపారు.