వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని గురువారం భూపాలపల్లి కలెక్టర్ భవేష్మిశ్రా, ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పూజరులు హరీశ్శర్మ, ఉమ�
ఆదిలాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ టీకాలను ఇస్తుంది. 18 సంవత్సరాలు నిండిన వారందరూ టీకా తీసుకునేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల�