ఖమ్మం శివారు ప్రాంతంలోని వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని బాధితులు మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Adilabad Airport | విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా భూసేకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతులు బైటాయించి నిరసన తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్ర�