లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం ఈవీఎంలను అసెంబ్లీ కేంద్రాలకు తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలోన�
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి.
మహబూబ్నగర్: తక్కువ సమయంలోనే దేశంలో అతి పెద్ద కేసీఆర్ ఏకో అర్భన్ పార్కును మన మహబూబ్నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సమీ పంలో�
మహబూబ్నగర్ : ఒకవేళ వర్షాలు కురిస్తే రైతులు సేకరణ కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. సేకరణ పూ�