జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో సిబ్బందిపై చర్యలు చేపట్టారు. 76 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ
రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రభుత్వ దవాఖానల్లో రోగులపై వైద్యులు వహిస్తున్న నిర్లక్ష్య దోరణి కనిపిస్తూనే ఉంది.. జరగరాని ఆలస్యం జరిగి ప్రాణాలు పోయాకా తమ ప్రయత్నం తాము చేశామని మా తప్పేమీ లేదని చెప్పడం పరిపాటిగా