హుస్నాబాద్లో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. గురువారం వారు హుస్నాబాద్లో �
కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9గంటల కల్లా ప్రారంభించాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలతో కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్ట�