భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పిలుపు నిచ్చా
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు మరువలేనివని, నిబద్ధత, నిజాయితో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఉమెన్ సేఫ్టీవింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ క్రాంతి వల్లూరు శిక్షణ పూర్త�
సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర�