ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. నాలుగైదు రోజులుగా జిల్లా ప్రజలు చలిపులి గజగజా వణికిస్తోంది. జనాలు బయటకు రావడానిక
దేశంలోని పలు ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా