మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్�
వనపర్తి, ఏప్రిల్ 9 : మాస్క్ ధరించకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వనపర్తి జడ్పీ చైర్మన్కు మున్సిపల్ అధికారులు రూ.వెయ్యి జరిమానా విధించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన కార్య
మరణాలన్నీ కరోనావేనంటూ తప్పుడు కథనాలు ప్రజలను భయాందోళనకు గురిచేసే కుట్ర ఇది కొవిడ్ సోకినా దీర్ఘకాలిక రోగాల వల్లనే మరణాలు చివరి క్షణాల్లో గాంధీకి వచ్చే కేసులు 40-50 శాతం పత్రిక కథనంపై గాంధీ దవాఖాన వైద్యుల �
జీహెచ్ఎంసీలోనే 138 మందికి పాజిటివ్ హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. బుధవారం 56,564 నమూనాలను పరీక్షించగా, 493 మందికి పాజిటివ్గా తేలినట్టు గురువారం విడుదల�