కొత్తగూడెం-విజయవాడ రోడ్డులో బొగ్గు టిప్పర్లు ప్రయాణికుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారాయి. చాలా మంది డ్రైవర్లు తరచుగా నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో మనుషులు, మూగ జీవాల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. సత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ముస్లిం మైనార్టీలు గ్రామస్తులతో కలిసి బొగ్గు టిప్పర్లను అడ్డుకున్నారు. సత్తుపల్లి నుండి కొత్తగూడెంకు నిత్యం వ