Akhilesh Yadav : ఢిల్లీలోని రాజిందర్ నగర్లో కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అఖిలేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Civils students death | ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు బాధ్యులైన రవూస్ కోచింగ్ సెంటర్ యజమాన