నిజామాబాద్ జిల్లాలో టన్నుల కొద్దీ దొడ్డు బియ్యం నిల్వలు బయట పడుతూనే ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో గుట్టు రట్టు అవుతుండడంతో అంతా అవాక్కవుతున్నారు. రెండు రోజుల క్రితం వేల్పూర్లోని ఓ రైస్మిల్లులో వెలుగు
కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్)ను తిరిగి అప్పగించడంలో మిల్లర్లు ‘మాయా’జాలం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. గత సీజన్లో దిగుమతి చేసుకున్న రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టినట్లు ఇటీవల టాస్క�