ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతున్న భాగ్యనగరం.. పచ్చదనంలోనూ విశిష్టతను చాటుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో ఎటు చూసినా.. హరితసిరి కనువిందు చేస్తున్నది. ‘వరల్డ్ గ్రీన్ సి
సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రా్రష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరు నియోజకవర్గ�
గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లపై ప్రయాణం సాఫీగా ముందుకుసాగుతున్నది. గత తొమ్మిదిన్నరేండ్లలో మండల కేంద్రాలకు వెళ్లే సింగిల్ వరుస రోడ్లు డబుల్గా మారాయి. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రోడ్ల నిర్�
రామాయంపేట కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కానున్నది. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్లో జరిగిన ‘ప్రగతి శంఖారావం’ సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త డివిజన్ ఏర్�