సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒకేసారి రెండు తీపి కబుర్లు చెప్పడంతో మంగళవారం మహానగరంలో సంబురాలు మిన్నంటాయి. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తుండడంతో ఆర్టీసీ ఉద్యో
టీఎస్ ఆర్టీసీ సంస్థను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మంగళవారం కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆరు డిపోల వద్ద వివిధ ర�