తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పని చేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొని, నివాళులు అర్పించారు.
CM KCR tributes to Saichand | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభా వేదికపై తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ సాయిచంద్కు నివాళ