అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20న తిమ్మాపూర్ మండలంలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు.
నేను తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డను.. 14 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసినోడ్ని.. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా, గతంలో ఐదేళ్లు పార్లమెంట్ సభ్యుడిగా నిస్వార్థంగా ప్రజాసేవకే అంకితమైన. కేసీఆర్ శిష్యుడిగా
“ఔర్ ఏక్ దక్కా.. కేసీఆర్ పక్కా.. ఈ నినాదంతో ముందుకెళ్లి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి. గతంలో ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ వచ్చాక మ�
అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని, వచ్చే ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు.
మంత్రి జగదీష్రెడ్డి | హాలియాలో జరిగిన నిన్నటి సీఎం కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు.