సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటనలు వెలువడిన నాటి నుంచి ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు �
పేదలకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న డీలర్లకు ప్రభుత్వం రెండింతల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్డీలర్లు డబుల్ హ్యాపీతో ఉన్నారు. క్వింటాకు గతంలో రూ.70 ఉండగా ఏకంగా రెండిం