సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చ�
సెల్ టవర్ ఎక్కిన ఓనర్ | బొగ్గు రవాణా చేయడానికి భూపాలపల్లి లారీ ఓనర్ అసోసియేషన్ వారు తన లారీకి సీరియల్ ఇవ్వడం లేదని లారీ ఓనర్ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ సృష్టించాడు.