పదో తరగతి విద్యార్థుల కోసం ఆయుష్ విభాగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వార్షిక పరీక్షలు రాసే పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. పరీక్షల వేళ విద్యార్థుల మేధోశక్తిని, పఠన సామర్థ్యాన్ని పెం�
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. పాఠశాల విద్యతోనే విద్యార్థుల చదువు ఆగిపోకూడదనే ఆలోచనతో వారి రేపటి భవితకు పాఠశాల విద్య నాంది కావాలని పదో �