పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరిగే హిందీ పరీక్షకు హాజరుకాలేకపోతే వారికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది.
వాళ్లంతా 12వ తరగతి విద్యార్థులు (Class 12 students) . ఓ పరీక్షా కేంద్రంలో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరో ఐదు నిమిషాల్లో పరీక్ష ముగియనుంది. తమకు ఎగ్జామ్ రాయడం ఇంకా పూర్తికాలేదని, మరికొంత సమయం (Extra time) కావాలని డిమాండ�
పాట్నా: ఒక పరీక్షా కేంద్రంలోని విద్యార్థులు కారు హెడ్ లైట్ల కాంతిలో 12వ తరగతి పరీక్ష రాశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇంటర్మీడియట్ (12వ తరగతి) తుది