సమయం ఆసన్నమైంది సీజేఐ జస్టిస్ బోబ్డే న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ నియమితులు కావాల్సిన అవసరం ఉందని, ఆ సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తమలో చాలా మందికి హైకోర్టు జ�
జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చే
న్యూఢిల్లీ: తన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును సిఫారసు చేశారు ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో తన వారసుడి పేరును సిఫారసు చేయాల్సింది�
న్యూఢిల్లీ: అత్తారింట్లో కుటుంబ సభ్యులు, బంధువులు కొట్టడం వల్ల భార్యకు గాయాలైనా దానికి భర్తదే బాధ్యత అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ జ�