యూపీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య ఆలిండియా స్థాయిలో 938వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికైంది. సివిల్స్కు ఎంపికైన అలేఖ్య తండ్రి మధిర ట�
కలెక్టర్ కావాలనే సంకల్పం ముందు పేదరికం ఓడింది. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. ఆ కుటుంబంలో విద్యావంతులు పెద్దగా లేరు. అయితేనేమీ పేదరికాన్ని సైతం ఎదిరించి ఐఏఎస్ సాధించి సత్తాచాటాడు సిద్దిపేట జిల్ల