ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.400 కోట్ల ప్రభుత్వ సొమ్ముకు పురుగులు పడుతున్నాయి. డబ్బులకు పురుగులు పట్టడం ఏమిటని అనుకుంటున్నారా? నిజమే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులు, గోదాముల్లో దొడ్డు బియ్యం రూపంల
రాష్ట్రవ్యాప్తంగా 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని �
రేషన్ కార్డు కేవైసీకి ఎలాంటి తుది గడువు విధించలేదని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేవైసీ చేయించుకోని పక్షంలో కార్డులో పేరు త�
సీఎం కేసీఆర్ | గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిం�