సివిల్ సైప్లె అధికారుల ఫిర్యాదు మేరకు పెగడపల్లి శివారులోని హరిహర మోడ్రన్ రైస్మిల్ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు తొలుత మొత్తం బిల్లును గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుందని సివిల్ సైప్లె అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ ధర రూ.955 ఉన్నది కా�