జీహెచ్ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ సేవా వాట్సప్, చాట్బాట్ ద్వారా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలకు మరింత సౌకర్యం, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించినట్లు ఎలక్ట్రాన
ప్రభుత్వ పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో వార్డు పాలన వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సమస్యల సత్వర పరిషారానికి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 150 వార్డుల్లో 10 మంది ప్రత్యేక అధికారు�