సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి వంద రోజులైనా బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందలేదని, ఇంకెప్పుడిస్తరు? అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రామయ్య, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రేవంత్రెడ్డి సర్క�
Midday Meal labourers | ఆరు నెలల కాలంగా ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో వంటలు చేసే భోజన కార్మికులకు లక్షల రూపాయల బిల్లులు కిరాణా షాపులలో పెండింగ్లో ఉంటున్నాయని సీఐటీయు నాయకురాలు బాలమణి అన్నారు.