కీలక రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. నవంబర్ నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో 7.8 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 5.7 శాతంగా ఉన్న�
ఐటీ సేవలు అందిస్తున్న సిగ్నిటీ టెక్నాలజీ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.451.83 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.45.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడ�