నిర్మల్ జిల్లా బాసరలోని మహంకాళీ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి అమ్మవారి అనుబంధ మహంకాళీ ఆలయం తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవ�
Rapid Action Force | మీకు అండగా మేముంటాం. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి కవాతు నిర్వహిస్తున్నామని సీఐ రవీందర్ నాయక్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో కవాతు నిర్వహించారు.