తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర సీఐ మధు అన్నారు. బుధవారం మధిర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మధిర రూరల్ సీఐ మధు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దెందుకూరు గ్రామ జడ్పీహెచ్ఎస్లో మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమ