ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఓ కంటైనర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారుతోపాటు టోల్ ప్లాజా కౌంటర్ సైతం ధ్వంసమయ్యాయి. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ మీద బయటికి వచ్చి, తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని 23 ఏండ్లకు పట్టుబడ్డడు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ కృష్ణకుమార్ గురువారం వివరాలు వెల్లడించారు.