వాళ్లంతా అత్యంత పేద మైనార్టీ మహిళలు. ఏదో ఒక కుట్టుమిషన్ వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశ. కుటుంబానికి ఎంతోకొంత ఆర్థిక ఆసరా లభిస్తుందని ధీమా. వారి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నద�
పాకిస్థాన్లోని హిందూ, సిక్కు, క్రైస్తవ మైనారిటీలను ఆ దేశ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2024-25 ఫెడరల్ బడ్జెట్లో వీరి కోసం కనీసం ఒక రూపాయి అయినా కేటాయించలేదు.
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్లోని ఆర్చి బిషప్ కార్యాలయంలో కార్డినల్ పూల ఆంటోనిని ఎమ్మెల్�
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినట్లే, మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంఅర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గత ఆర్థి�