నగరంలోని ఉప్పల్ భగాయత్లో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టే క్రిస్టియన్ భవన నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలోపు టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని అధికారులను సాంఘిక, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ
మంత్రి హరీశ్రావు | గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.