ఎవ్వరూ వేరెవరి కంటే కూడా గొప్పవారు కారు. ఒకరికన్నా గొప్పవారు ఉండరు. ఎందుకంటే అందరూ దైవాధీనులే అన్న విషయం గుర్తించుకోవాలి. మానవుడు ఎంత సాధించినా, అసంపూర్ణుడే! దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. మిగిలినవన్నీ ఆ దై�
మానవ జన్మ సార్థకం కావాలన్నా, జన్మ ఫలం పరిపూర్ణం కావాలన్నా.. ‘ప్రభువు మనిషిలో, మానవుడు ప్రభువులో నివసించాల’ని ప్రభువే సూచించాడు. ముందుగా మానవుడు ఆయన్ను ఆహ్వానిస్తే.. ఆ తర్వాత ఆయన మానవుడికి ఆతిథ్యం అవుతాడు. �
జీవం, పునరుత్థానం అనేవి ప్రభువులో కనిపిస్తాయి. కొన్ని అద్భుతాల్లో జీవం అనేది నిరూపితమైతే, చనిపోయిన లాజరుని మళ్లీ బతికించిన ఘట్టంలో పునరుత్థానం రుజువైంది. ‘నేనే మార్గం, సత్యం, జీవం’ (యోహాను 14:6) అని ప్రకటించ�
క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు శాలం సోషల్ వెల్ఫేర్ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షుడు జె. జోసెఫ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంల