మానవ జన్మ సార్థకం కావాలన్నా, జన్మ ఫలం పరిపూర్ణం కావాలన్నా.. ‘ప్రభువు మనిషిలో, మానవుడు ప్రభువులో నివసించాల’ని ప్రభువే సూచించాడు. ముందుగా మానవుడు ఆయన్ను ఆహ్వానిస్తే.. ఆ తర్వాత ఆయన మానవుడికి ఆతిథ్యం అవుతాడు. �
అన్ని బంధాల నుంచి విడుదల కావడమే, మోక్షం. అందులోకి ఎవరు పడితే వారు తేలిగ్గా ప్రవేశించలేరు. ఎందుకంటే, కొందరు తమ బంధాల్ని, అనుబంధాల్ని తెంచుకోలేరు. వారికి ఆ మోక్ష ద్వారం తలుపులు తెరుచుకోవు. ఏన్నెన్ని కానుకలు �
జీవం, పునరుత్థానం అనేవి ప్రభువులో కనిపిస్తాయి. కొన్ని అద్భుతాల్లో జీవం అనేది నిరూపితమైతే, చనిపోయిన లాజరుని మళ్లీ బతికించిన ఘట్టంలో పునరుత్థానం రుజువైంది. ‘నేనే మార్గం, సత్యం, జీవం’ (యోహాను 14:6) అని ప్రకటించ�