చేనేత రంగంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ప్రభుత్వం వివక్ష చూప�
బీసీల హక్కులు, అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు టీ చిరంజీవులును పూలే ఎక్సలెన్స్ అవార్డు 2026కు ఎంపిక చేశారు.