కరోనా వేవ్స్ తో వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య (Acharya). సినిమాను ఫైనల్గా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ఒకటి తెర�
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక లూసిఫర్ రీమేక్ (Lucifer Remake) పై తన ఫోకస్ పెట్టాడు చిరు. ఈ ప్రాజెక్టు షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ రీమేక్ (Lucifer Remake)పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన�