మైత్రేయ మహర్షి విదురునికి వివరించిన ‘దక్ష చరిత్ర’ను శుక ముని పరీక్షిత్తుకు ఇలా ప్రవచించాడు- శంకరుని శపించి దక్షుడు సభాసదుల నిరసనల మధ్య ఆగ్రహంతో తన నివాసానికి వెళ్లిపోయాడు. శంకర కింకరులలో శ్రేష్ఠుడైన న�
మాంసాహారానికి అలవాటు పడ్డ మనిషి రాన్రాను మరింత క్రూరంగా ‘తోటి మనిషినే చంపేసేలా’ తయారవుతున్నాడు. అసలు మన సనాతన ధర్మం జీవహింస గురించి ఏం చెప్పింది?ఆర్.సూర్యతేజ, రాయలాపూర్ ‘సాత్విక జీవనానికి’ ఈ మాంసాహార�
గురువు కోసం అన్వేషిస్తూ భారతదేశ యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ‘ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే నీవద్దకు వస్తాను’ అని శంకరులు తల
ప్రకృతేర్ముఖ సంభూతా మంగళదా సదాసృష్టౌ మంగళ రూపాచ సంహారే కోపరూపిణీ॥ ‘మంగళం’ అంటే ‘శుభాన్నిచ్చేది’. ‘చండి’ అంటే ‘ప్రతాపమూర్తి’. కనుక, ఆమె పేరు ‘మంగళచండి’. మూలప్రకృతి దుర్గాదేవి రూపాంతరమే ‘మంగళచండి’. ఈ దేవి
గురువుకు ఎప్పుడూ అంత ప్రాధాన్యం ఉండటానికి కారణం, ‘తాను లేకుండా మీకుగా మీరు సరైన మార్గంలో ప్రయాణించలేరు’ కనుక. మీకు తెలిసిన విషయం దిశగా కృషిచేయడం సాధ్యమవుతుంది. కానీ, తెలియని దారిలో ఎలా వెళ్లగలరు? సృష్టిల�
‘సాత్వికం’ అంటే ‘సాధు స్వభావం’. ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు చేయక పోవడం. పూర్తి నిరాడంబరత, మాటలలో మాధుర్యతను కనబరచడం. ‘సాత్వికబుద్ధి’ కలిగినవారికి ఎటువంటి భయమూ ఉండదు. ఎందుకంటే, వారికి తమ బుద్ధిశక్తిమీద అప�
దూషణ భూషణాలు, నిందా స్తుతులు, తిరస్కార పురస్కారాలు- ఈ ద్వంద్వాలన్నీ దేహానికి సంబంధించినవే కాని ఆత్మకు అనుబంధాలు- సంబంధాలు కావు.దేహం వేరు, ఆత్మ వేరు. దేహం ప్రకృతి అంశం, జడం. జీవాత్మ పరమాత్మ అంశం, చేతనం. ఈ రెండ�
గురువులకే గురువు, ఆదిగురువుగా భక్తులు ఆరాధించే శ్రీదత్తాత్రేయుని షోడశావతారాల్లో 10వ అవతారమైన ‘శ్రీమాయా యుక్తావధూత’ వైశాఖశుద్ధ చతుర్దశి (ఈనెల 25వ తేది) రోజున స్వాతి నక్షత్రంలో మధ్యాహ్నం జన్మించారు. ఆ రోజు