ఒకనాడు శ్రీరామకృష్ణ పరమహంస తన అనుంగు శిష్యుడైన రామచంద్ర దత్త ఇంటికి వెళ్లారు. ‘భాగవత’ శ్రవణం అయ్యాక భక్తులు అడిగిన ప్రశ్నలకు రామకృష్ణులు సమాధానాలతోపాటు ఒక కథ చెప్పారు. ‘ఒకసారి ముగ్గురు స్నేహితులు కలిస�
సర్ ఐజాక్ న్యూటన్మహాశయుడు భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అందువల్ల శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇది సత్యం. న్యూటన్ తన ‘నూత్న సిద్ధాంతాన్ని’ ఆవిష్కరించడం వల్లనే చె
‘జీవితంలో చేదు అనుభవాలు కలిగినప్పుడు అవి మన గత కర్మలవల్లే’ అనుకుంటాం. ‘భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఉండటానికి మనమేం చేయాలి?’ అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ‘చేదు విషయం’ అన్నది నిజానికి ‘ఏం జరిగింద�
సంసారాన్ని ‘సాగరం’ అనడంలోని ఉద్దేశం ఏమంటే ‘ఆద్యంతాలు మన జీవితం దుఃఖ భరితం కావడమే’. ‘ఇంత మానవజన్మ ఎత్తింది దుఃఖాలు అనుభవించడానికేనా?’ అనే సందేహం చాలామందికి కలుగుతుంది. దీనికి సమాధానం ఒక్కటే, జన్మ ఏదైనా అ�
‘ధర్మం’ అంటే, ఎక్కడా తప్పులు లేకుండా అంతా సవ్యంగా ఉండేది. ‘అధర్మం’ మోసం, కుట్రలతో కూడుకున్నది. ప్రతీ మనిషీ ధర్మాధర్మ విచక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. బలవంతుడు బలహీనున్ని జయిస్తే అది లెక్కలోకి రాదు. అదే బల
కలశం : వ్రతాలు, ప్రత్యేక పూజలు చేసే సమయంలో కలశం ఏర్పాటు చేస్తాం. కలశం ఈ సృష్టికి ప్రతీక. ప్రత్యేక మంత్రాలు పఠిస్తూ కలశ స్థాపన చేస్తారు. కలశంపై కొ బ్బరికాయను ప్రతిష్ఠిస్తారు.
సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో జన్మించి, అత్యంత సాధారణ జీవితాన్ని గడిపి, అద్భుత కార్యాలు సాధించి, ధర్మానికి ప్రతీకగా నిలిచిన అవతారమే శ్రీరామావతారం. అందుకే, ఇందులోని ప్రతీ ఘట్టాన్ని మానవులు ఈనాటికీ తమ జీ
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజఅహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ॥-భగవద్గీత (18-66) ‘భగవద్గీత’లోని ఈ శ్లోకానికి ‘చరమ శ్లోకమని’ పేరు. ఈ శ్లోకంలో ‘శరణాగతుడైన జీవుడేమి చేయాలో’ మొదటి చరణం తెల్ప�
శ్రీకపిల ఉవాచ- అమ్మా! మోక్షమందు కూడా అపేక్ష లేక నా ఆత్యంతిక భక్తియందు మాత్రమే దీక్షబూనిన నా అంతరంగ ఏకాంత భక్తులు అణిమ, మహిమ మొదలైన అష్టసిద్ధుల చేత సేవింపబడేది, అవ్యయమైన ఆనందాన్ని అనుభవింపజేసేది, మహనీయము, �
‘రూపు దాల్చిన ధర్మస్వరూపుడే శ్రీరామచంద్రుడు. సకల ప్రాణికోటికి హితాన్నే కలిగించే సాధువర్తనుడు. తిరుగులేని పరాక్రమ సంపన్నుడు. దేవతలకు ఇంద్రుడు రాజైనట్లు ఈ సమస్త చరాచర సృష్టికి శ్రీరాముడే ప్రభువు’. ఈ మాట�