ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులెవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
Accident | లారీ, జీపు ఢీ.. ఎనిమిది దుర్మరణం | కర్ణాటకలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీప్ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడగా.. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా