సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు రెండు దఫాలుగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసి�
30 ఏండ్ల క్రితం జీవనోపాధి కోసం వేములవాడ మండలం రుద్రవరం గ్రామశివారుకు కోతులు ఆడించేవారు (సంచారజాతులు) వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు సహకారంతో 15 కుటుంబాలకు పట్టాలను అందించారు. అప్పటి నుంచి అక్క�