చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. సరికొత్త ప్రీమియం మోడల్స్ను విడుదల చేసింది. రెనో-15 సిరీస్లో భాగంగా రెనో-15 ప్రో, రెనో-15 ప్రో మినీతోపాటు రెనో-15 ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐ ఎడిటింగ్ టూల్�
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఆర్థిక సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిసింది.