భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో ఇప్పటి వరకు దేశీయ ఎగుమతిదారులు చెల్లించిన సుంకాలపై ఆందోళన వ్యక్తంచే�
అరుదైన ఖనిజాల ఎగుమతిపై బీజింగ్ తాజాగా ఆంక్షలు విధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ‘దుష్ట, శత్రుత్వపూరితమైన చర్య’ తీసుకుందని ఆయన ఆరోపించారు.