మొయినాబాద్ : నూతన సంవత్సరం పురష్కరించుకుని చిలుకూరి బాలజీ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం రోజున స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా
మహాప్రాకార ప్రదక్షణలకు అవకాశం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ : కొవిడ్ 19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో సుమారుగా ఏడాదిన్నర పాటు నిలిచిపోయిన ప్రదక్షణాలు పునఃప్రారంభిస్తామని ఆలయ అర్�